వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా పర్సనల్‌సెక్రటరీపై సిబిఐ కేసు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్‌జార్జిపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వేస్టిగేషన్‌ (సిబిఐ)బుధవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికిమించి ఆస్తులు కలిగి వున్నాడనే ఆరోపణపైజార్జిపై సిబిఐ ఈ కేసు నమోదు చేసింది.

జార్జిపై సిబిఐ ప్రత్యేక కోర్టున్యాయమూర్తి ఆర్‌ ఎల్‌ ఛుగ్‌ ముందు బుధవారంఉదయం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు సిబిఐ వర్గాలుచెప్పాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను జార్జినుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఈ వర్గాలుచెప్పాయి. జార్జి స్వర్గీయ రాజీవ్‌ గాంధీ వ్యక్తిగతకార్యదర్శిగా కూడా పని చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X