వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్లో 13 మందిమిలిటెంట్ల హతం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో జరిగిన భారీఎన్కౌంటర్లో 13 మంది మిలిటెంట్లుహతమయ్యారు. పూంఛ్ ఏరియాలో సైన్యానికి,మిలిటెంట్లకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిగాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రిప్రారంభమైన ఎదురు కాల్పులు చాలా సేపుజరిగాయి.
ఇదిలా వుండగా, రాజోలిజిల్లాలో సైన్యం పెద్దయెత్తున ఆయుధాలను,మందు గుండు సామగ్రిని స్వాధీనంచేసుకుంది.
Comments
Story first published: Wednesday, March 21, 2001, 23:53 [IST]