వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తహల్కాపై ఎన్డిఎ ఎదురు దాడి
న్యూఢిల్లీ: రక్షణ శాఖలో అవినీతికి సంబంధించి తెహల్కా బయటపెట్టిన కథనంతోసంక్షోభంలో పడిన అధికార ఎన్డిఎ ఎట్టకేలకు ఎదురుదాడి ప్రారంభించింది. తహల్కా బయటపెట్టిన టేపుల్లో అనేక లోపాలు వున్నాయని కేంద్ర మంత్రి నితిష్కుమార్ ఆరోపించారు.
తమ
పార్టీ
నేత
జయాజైట్లీకి
రెండు
లక్షల
రూపాయలను
ఇవ్వడానికి
ప్రయత్నించగా
ఆమె,
ఆ
మొత్తాన్ని
శ్రీనివాస
ప్రసాద్కుఅందజేయాల్సిందిగా
చెప్పినట్టుగా
తహల్కా
పేర్కొనడాన్ని
ప్రస్తావిస్తూ,
శ్రీనివాస
ప్రసాద్
ఆ
సమయంలో
ఢిల్లీలోనే
లేరని
నితీష్
కుమార్
చెప్పారు.
తహల్కా
టేపుల్లో
శ్రీనివాస
ప్రసాద్
ఎక్కడా
కనిపించలేదని
కూడా
ఆయన
అన్నారు.
సుమారు
10
గంటల
నిడివిగల
టేపులను
తీశామని
చెబుతున్న
తహల్కా
కేవలం
4
గంటల
నిడవి
గల
టేపులను
మాత్రమే
బయటపెట్టడం
పై
కూడా
ఆయన
అనుమానాలు
వ్యక్తం
చేశారు.
Comments
Story first published: Wednesday, March 21, 2001, 23:53 [IST]