వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెంగాల్లో బీజేపీ ఒంటరిపోరు Home Full Story
కోల్కత: పశ్చిమ బెంగాల్లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య మూడేళ్లుగా సాగుతున్నపొత్తు బెడిసికొట్టింది. తృణమూల్తో తెగతెంపులు చేసుకుని బెంగాల్అసెంబ్లీ ఎన్నికల్లో వంటరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది.
బెంగాల్లోని
మొత్తం
284అసెంబ్లీ
స్థానాల్లోనూ
తమ
అభ్యర్థులను
పోటీకిపెట్టనున్నట్టుగా
బీజేపీ
ప్రకటించింది.
తొలివిడత
జాబితాను
గురువారం
నాడు
విడుదల
చేయనున్నట్టుగా
బీజేపీ
ప్రకటించింది.
తహల్కా
ఉదంతం
దరిమిలా
రక్షణ
మంత్రి
జార్జ్
రాజీనామాకు
పట్టుబట్టిన
మమత
ఎన్డిఎ
నుంచి
బయటపడినవిషయం
విదితమే.
Story first published: Wednesday, March 21, 2001, 23:53 [IST]