వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీంనగర్‌ లో నలుగురుమృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః కరీంనగర్‌జిల్లాలో గురువారం జరిగిన మూడు వేరువేరురోడ్డు ప్రమాదాలలో నలుగురు మరణించారు.సుల్తానాబాద్‌ మండలంలో జరిగిన రెండుప్రమాదాలల ముగ్గురు మరణించగా, వరంగల్‌-రాయపట్నంరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకఅసిస్టెంట్‌ ఇంజనీర్‌ మరణించారు.

సుల్తానాబాద్‌ మండలం నర్సయ్యపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరుదుర్మణరం పాలయ్యారు. చిన్న కల్వల వద్దజరిగిన ప్రమాదంలో మరొకరు మరణించారు.ఇకపోతో వరంగల్‌ - రాయపట్నం రహదారిపై మోటర్‌సైకిల్‌ పై వస్తున్న ఒక అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నులారీ డీ కొన్న దుర్ఘటనలో ఆయనఅక్కడికక్కడే మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X