వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చెన్నై: తమిళ మనీలాకాంగ్రెస్ (టిఎంసి) తిరుగుబాటు నాయకుడు,కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను,ఆయన సన్నిహిత అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్చేశారు. ఎ.ఆర్. మారిముత్తు అధ్యక్షతన జరిగిన టిఎంసి క్రమశిక్షణా సంఘం ఇక్కడసమావేశమై- చిదంబరంను, శాసనభ్యులుబి. రంగనాథన్, సుందరంలను, టిఎంసి శివగంగ జిల్లా కమిటీకార్యదర్శి కాశిలింగంను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చిదంబరం, ఇతరులకు షోకాజ్నోటీసు ఇవ్వనున్నట్లు మారిముత్తు విలేకరులకుచెప్పారు. సమాధానం ఇవ్వడానికి వారికి మూడు రోజులగడువు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
చెన్నై: తమిళ మనీలాకాంగ్రెస్ (టిఎంసి) తిరుగుబాటు నాయకుడు,కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను,ఆయన సన్నిహిత అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్చేశారు. ఎ.ఆర్. మారిముత్తు అధ్యక్షతన జరిగిన టిఎంసి క్రమశిక్షణా సంఘం ఇక్కడసమావేశమై- చిదంబరంను, శాసనభ్యులుబి. రంగనాథన్, సుందరంలను, టిఎంసి శివగంగ జిల్లా కమిటీకార్యదర్శి కాశిలింగంను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
చిదంబరం, ఇతరులకు షోకాజ్నోటీసు ఇవ్వనున్నట్లు మారిముత్తు విలేకరులకుచెప్పారు. సమాధానం ఇవ్వడానికి వారికి మూడు రోజులగడువు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Thursday, March 22, 2001, 23:53 [IST]