వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నై: తమిళ మనీలాకాంగ్రెస్‌ (టిఎంసి) తిరుగుబాటు నాయకుడు,కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను,ఆయన సన్నిహిత అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్‌చేశారు. ఎ.ఆర్‌. మారిముత్తు అధ్యక్షతన జరిగిన టిఎంసి క్రమశిక్షణా సంఘం ఇక్కడసమావేశమై- చిదంబరంను, శాసనభ్యులుబి. రంగనాథన్‌, సుందరంలను, టిఎంసి శివగంగ జిల్లా కమిటీకార్యదర్శి కాశిలింగంను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చిదంబరం, ఇతరులకు షోకాజ్‌నోటీసు ఇవ్వనున్నట్లు మారిముత్తు విలేకరులకుచెప్పారు. సమాధానం ఇవ్వడానికి వారికి మూడు రోజులగడువు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ మనీలాకాంగ్రెస్‌ (టిఎంసి) తిరుగుబాటు నాయకుడు,కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను,ఆయన సన్నిహిత అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్‌చేశారు. ఎ.ఆర్‌. మారిముత్తు అధ్యక్షతన జరిగిన టిఎంసి క్రమశిక్షణా సంఘం ఇక్కడసమావేశమై- చిదంబరంను, శాసనభ్యులుబి. రంగనాథన్‌, సుందరంలను, టిఎంసి శివగంగ జిల్లా కమిటీకార్యదర్శి కాశిలింగంను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

చిదంబరం, ఇతరులకు షోకాజ్‌నోటీసు ఇవ్వనున్నట్లు మారిముత్తు విలేకరులకుచెప్పారు. సమాధానం ఇవ్వడానికి వారికి మూడు రోజులగడువు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X