వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రతిపక్షసభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్:లిక్కర్ కొనుగోలు వ్యవహారంపై గురువారంనాడు కూడా శాసన సభ కార్యకలాపాలనుస్తంభింపజేసిన ప్రతిపక్ష సభ్యులనుసభనుంచి సస్పెండ్ అయ్యారు.గురవారం నాడు సభ ప్రారంభం నుంచిప్రతిపక్ష సభ్యులు మద్యం కొనుగోలు వ్యవహారంపైగొడవ ప్రారంభించారు. సభా కార్యక్రమాలనిర్వహణఅసాధ్యం కావడంతో స్పీకర్ ప్రతిభాభారతిసభను కొద్ది సేపు వాయిదా వేశారు.
సభతిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదేపరిస్థితి కొనసాగడంతో శాసనసభా వ్యవహారాలమంత్రి యనమల రామకృష్ణుడు, సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నసభ్యులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనపై విపక్ష సభ్యులను సస్పెండ్చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రతిభాభారతిప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులుసభనుంచి ససేమిరా కదలకపోవడంతో మార్షల్స్నురప్పించి వారిని బలవంతంగా బయటకుతరలించారు.
- ఆంధ్ర అసెంబ్లీకి మద్యం కిక్కు!
- మాగుంటను సస్పెండ్చేయండి: బాబు
Comments
Story first published: Thursday, March 22, 2001, 23:53 [IST]