వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీ: నేరం రుజువు కాకుండాజైళ్లలో ఐదేళ్ల పైబడి వున్న అండర్ట్రయల్స్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారంచారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ప్రత్యేకకేసుల్లో మాత్రం కస్టడీలో వుంచవచ్చునని కోర్టుఅభిప్రాయపడింది.దేశ వ్యాప్తంగా రెండు లక్షలమందికి పైగా అండర్ ట్రయల్స్ ఈ తీర్పు వల్లప్రయోజనం పొందుతున్నారు. లక్షలాది కేసులు పరిష్కారం కాకుండావుంటున్నాయని తెలిసి కూడా ప్రభుత్వం కోర్టుల్లోని ఖాళీలను భర్తీచేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు బెంచ్ విచారంవ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: నేరం రుజువు కాకుండాజైళ్లలో ఐదేళ్ల పైబడి వున్న అండర్ట్రయల్స్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారంచారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ప్రత్యేకకేసుల్లో మాత్రం కస్టడీలో వుంచవచ్చునని కోర్టుఅభిప్రాయపడింది.
దేశ వ్యాప్తంగా రెండు లక్షలమందికి పైగా అండర్ ట్రయల్స్ ఈ తీర్పు వల్లప్రయోజనం పొందుతున్నారు. లక్షలాది కేసులు పరిష్కారం కాకుండావుంటున్నాయని తెలిసి కూడా ప్రభుత్వం కోర్టుల్లోని ఖాళీలను భర్తీచేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు బెంచ్ విచారంవ్యక్తం చేసింది.
Comments
Story first published: Thursday, March 22, 2001, 23:53 [IST]