వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆదిలాబాద్ః ఆదిలాబాద్ జిల్లానిర్మల్ లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆదిలాబాద్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆరుగురు మహిళలు నిర్మల్లో కూరగాయలు తీసుకొని ఆటోలో బయలు దేరివెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆటోనుఎదురుగా వస్తున్న వ్యాన్ డీ కొనడంతో ఆటోలోప్రయాణిస్తున్న మహిళలలో నలుగురుదుర్మరణం పాలయ్యారు.ఈ దుర్ఘటనలో మరో నలుగురుమహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరినిహుటాహుటిన ఆదిలాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వీరు తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి ఆందోళనకరంగావున్నదని వైద్యులు చెప్పారు.
ఆదిలాబాద్ః ఆదిలాబాద్ జిల్లానిర్మల్ లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆదిలాబాద్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆరుగురు మహిళలు నిర్మల్లో కూరగాయలు తీసుకొని ఆటోలో బయలు దేరివెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆటోనుఎదురుగా వస్తున్న వ్యాన్ డీ కొనడంతో ఆటోలోప్రయాణిస్తున్న మహిళలలో నలుగురుదుర్మరణం పాలయ్యారు.
ఈ
దుర్ఘటనలో
మరో
నలుగురుమహిళకు
తీవ్ర
గాయాలయ్యాయి.
వీరినిహుటాహుటిన
ఆదిలాబాద్
ప్రభుత్వ
ఆస్పత్రికి
తరలించారు.వీరు
తీవ్రంగా
గాయపడడంతో
పరిస్థితి
ఆందోళనకరంగావున్నదని
వైద్యులు
చెప్పారు.
Story first published: Friday, March 23, 2001, 23:53 [IST]