వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదిలాబాద్‌ః ఆదిలాబాద్‌ జిల్లానిర్మల్‌ లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆదిలాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆరుగురు మహిళలు నిర్మల్‌లో కూరగాయలు తీసుకొని ఆటోలో బయలు దేరివెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆటోనుఎదురుగా వస్తున్న వ్యాన్‌ డీ కొనడంతో ఆటోలోప్రయాణిస్తున్న మహిళలలో నలుగురుదుర్మరణం పాలయ్యారు.ఈ దుర్ఘటనలో మరో నలుగురుమహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరినిహుటాహుటిన ఆదిలాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వీరు తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి ఆందోళనకరంగావున్నదని వైద్యులు చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌ః ఆదిలాబాద్‌ జిల్లానిర్మల్‌ లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆదిలాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆరుగురు మహిళలు నిర్మల్‌లో కూరగాయలు తీసుకొని ఆటోలో బయలు దేరివెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆటోనుఎదురుగా వస్తున్న వ్యాన్‌ డీ కొనడంతో ఆటోలోప్రయాణిస్తున్న మహిళలలో నలుగురుదుర్మరణం పాలయ్యారు.

ఈ దుర్ఘటనలో మరో నలుగురుమహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరినిహుటాహుటిన ఆదిలాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వీరు తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి ఆందోళనకరంగావున్నదని వైద్యులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X