వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చెవెళ్ల ప్రార్థనా సమావేశంవద్ద బైబిల్ పుస్తకాన్ని తగులబెట్టినవారిలోముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 16మందితో కూడా అల్లరి మూక గురువారం రాత్రి బైబిల్దగ్ధం చేసింది. అల్లరి మూక ప్రార్థనలు జరుగుతున్నచోటికి వెళ్లి షామియానాను లాగి పారేసి బైబిల్నుదగ్ధం చేసినట్లు పోలీసులు శుక్రవారంచెప్పారు. బైబిల్ ప్రతులను కొన్నింటిని ఆ మూకచింపేసింది కూడా. ఇద్దరు పోలీసులు రావడం గమనించినదుండగలు అక్కడి నుంచి పారిపోయారు. సంఘటన జరిగిన స్థలాన్ని హోంమంత్రిటి. దేవేందర్ గౌడ్ సందర్శించారు. పరిస్థితిమామూలుగానే వున్నదని ఆయన చెప్పారు. మూడు రోజులుజరిగే ప్రార్థనా సమావేశాల వద్ద భద్రతనుపెంచారు. దుండగులు రాష్ట్రంలోని మత సామరస్యాన్నిదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చెవెళ్ల ప్రార్థనా సమావేశంవద్ద బైబిల్ పుస్తకాన్ని తగులబెట్టినవారిలోముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 16మందితో కూడా అల్లరి మూక గురువారం రాత్రి బైబిల్దగ్ధం చేసింది. అల్లరి మూక ప్రార్థనలు జరుగుతున్నచోటికి వెళ్లి షామియానాను లాగి పారేసి బైబిల్నుదగ్ధం చేసినట్లు పోలీసులు శుక్రవారంచెప్పారు. బైబిల్ ప్రతులను కొన్నింటిని ఆ మూకచింపేసింది కూడా.
ఇద్దరు పోలీసులు రావడం గమనించినదుండగలు అక్కడి నుంచి పారిపోయారు. సంఘటన జరిగిన స్థలాన్ని హోంమంత్రిటి. దేవేందర్ గౌడ్ సందర్శించారు. పరిస్థితిమామూలుగానే వున్నదని ఆయన చెప్పారు. మూడు రోజులుజరిగే ప్రార్థనా సమావేశాల వద్ద భద్రతనుపెంచారు. దుండగులు రాష్ట్రంలోని మత సామరస్యాన్నిదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
Story first published: Friday, March 23, 2001, 23:53 [IST]