వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విమర్శలపై సర్కారు అసహనం
న్యూఢిల్లీ: తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఎత్తిచూపినా ప్రభుత్వం భరించలేకపోతున్నదని కాంగ్రెస్ ఆదివారం నాడు ఎన్డిఎ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. దోషులను వెనకేసుకు రావడం తమ బాధ్యత కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనిల్ శాస్త్రి పేర్కొన్నారు.
నిర్మాణాత్మక
సూచనలను
కూడా
ప్రభుత్వంభరించలేకపోతున్నదని
ఆయన
చెప్పారు.
తహల్కా
వ్యవహారంలో
తమ
అవినీతి
నగ్నంగా
బయటపడటంతో
ప్రభుత్వనేతలు
భరించలేకపోతున్నారని
అందువల్ల
కాంగ్రెస్
పై
విరుచుకుపడుతున్నారని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Sunday, March 25, 2001, 23:53 [IST]