వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమర్శలపై సర్కారు అసహనం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఎత్తిచూపినా ప్రభుత్వం భరించలేకపోతున్నదని కాంగ్రెస్‌ ఆదివారం నాడు ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. దోషులను వెనకేసుకు రావడం తమ బాధ్యత కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనిల్‌ శాస్త్రి పేర్కొన్నారు.

నిర్మాణాత్మక సూచనలను కూడా ప్రభుత్వంభరించలేకపోతున్నదని ఆయన చెప్పారు. తహల్కా వ్యవహారంలో తమ అవినీతి నగ్నంగా బయటపడటంతో ప్రభుత్వనేతలు భరించలేకపోతున్నారని అందువల్ల కాంగ్రెస్‌ పై విరుచుకుపడుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X