వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్ర మంత్రిఅరెస్టుకు వారంటు
పాట్నా: గత లోకసభ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ స్టేషన్ నుంచి తరలించారనే ఆరోపణలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శరద్యాదవ్ అరెస్టుకు నాన్బెయిలబుల్ వారంటు జారీ అయింది. మధేపుర జిల్లా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మధురాలాల్ మండల్ ఈ వారంటును జారీ చేశారు.
1999
అక్టోబర్
తొమ్మిదన
ఇద్దరు
టీచర్లు
చేసిన
ఫిర్యాదు,
ఎఫ్ఐఆర్లను
పరిగణలోకి
తీసుకున్న
మేజిస్ట్రేట్
ఈ
వారంటు
జారీ
చేశారు.
ఈ
ఎన్నికల్లో
శరద్
యాదవ్
ఆర్జెడి
నేత
లాలూప్రసాద్
యాదవ్పై
పోటీ
చేసి
విజయం
సాధించారు.
Comments
Story first published: Monday, March 26, 2001, 23:53 [IST]