వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రిఅరెస్టుకు వారంటు

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: గత లోకసభ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్‌ స్టేషన్‌ నుంచి తరలించారనే ఆరోపణలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శరద్‌యాదవ్‌ అరెస్టుకు నాన్‌బెయిలబుల్‌ వారంటు జారీ అయింది. మధేపుర జిల్లా చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ మధురాలాల్‌ మండల్‌ ఈ వారంటును జారీ చేశారు.

1999 అక్టోబర్‌ తొమ్మిదన ఇద్దరు టీచర్లు చేసిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌లను పరిగణలోకి తీసుకున్న మేజిస్ట్రేట్‌ ఈ వారంటు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో శరద్‌ యాదవ్‌ ఆర్‌జెడి నేత లాలూప్రసాద్‌ యాదవ్‌పై పోటీ చేసి విజయం సాధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X