వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంటలకు 58మంది పిల్లలు బలి
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలోని ఒక బోర్డింగ్ స్కూల్కుఅగ్నికి ఆహుతయిన ప్రమాదంలో 58 మంది పిల్లలుమరణించారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయంజరిగింది.
మంటలు అంటుకుని స్కూల్ ఆహుతిఅయింది. ఈ ప్రమాదంలో మరో 28 మంది పిల్లలు తీవ్రంగాగాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలోచేర్పించారు.
Comments
Story first published: Monday, March 26, 2001, 23:53 [IST]