వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంటలకు 58మంది పిల్లలు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలోని ఒక బోర్డింగ్‌ స్కూల్‌కుఅగ్నికి ఆహుతయిన ప్రమాదంలో 58 మంది పిల్లలుమరణించారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయంజరిగింది.

మంటలు అంటుకుని స్కూల్‌ ఆహుతిఅయింది. ఈ ప్రమాదంలో మరో 28 మంది పిల్లలు తీవ్రంగాగాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలోచేర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X