హైదరాబాద్: నగరంలోజూబిలీహిల్స్ ప్రాంతంలో దుండగులు ఒక బాలికను కిడ్నాప్చేశారు. సునీత అనే బాలికను మారుతీకారులో వచ్చి దుండగులు ఎత్తుకుపోవడం స్థానికులనుఆశ్చర్యంలో ముంచెత్తింది. అందరూచూస్తుండగానే ఈ కిడ్నాప్ జరగడం ఆ ప్రాంతవాసులను కలవరపరిచింది. సునీత తన చెల్లెలు సుగుణతో పాటు పాఠశాలకువెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. సునీత ఒక ప్రయివేట్కంపెనీలో పని చేస్తున్న గోపాలకృష్ణ కూతురు. సునీత ఇంటినుంచి బయలుదేరి మలుపు తిరగకముందే ఈ కిడ్నాప్జరిగింది. సునీత తొమ్మిదవ తరగతి చదువుతోంది. రాష్ట్ర హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ సునీత తలిదండ్రులనుపరామర్శించారు. దుండగుల ఆచూకీ చెప్పినవారికిఆయన లక్ష రూపాయల నగదు బహుమతిప్రకటించారు. కిడ్నాప్ జరిగిన తీరును సునీత చెల్లెలు సుగుణనుఅడిగి తెలుసుకున్నారు. ఈ కిడ్నాప్ను తీవ్రంగాపరిగణిస్తున్నామని, నిందితులను పట్టుకుని తీరుతామని మంత్రిచెప్పారు. జిల్లాల్లో పోలీసులు అప్రమత్తంచేసినట్లు, పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక బృందాలునిందితుల కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్లుఆయన తెలిపారు.
హైదరాబాద్: నగరంలోజూబిలీహిల్స్ ప్రాంతంలో దుండగులు ఒక బాలికను కిడ్నాప్చేశారు. సునీత అనే బాలికను మారుతీకారులో వచ్చి దుండగులు ఎత్తుకుపోవడం స్థానికులనుఆశ్చర్యంలో ముంచెత్తింది. అందరూచూస్తుండగానే ఈ కిడ్నాప్ జరగడం ఆ ప్రాంతవాసులను కలవరపరిచింది. సునీత తన చెల్లెలు సుగుణతో పాటు పాఠశాలకువెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. సునీత ఒక ప్రయివేట్కంపెనీలో పని చేస్తున్న గోపాలకృష్ణ కూతురు. సునీత ఇంటినుంచి బయలుదేరి మలుపు తిరగకముందే ఈ కిడ్నాప్జరిగింది. సునీత తొమ్మిదవ తరగతి చదువుతోంది.
రాష్ట్ర హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ సునీత తలిదండ్రులనుపరామర్శించారు. దుండగుల ఆచూకీ చెప్పినవారికిఆయన లక్ష రూపాయల నగదు బహుమతిప్రకటించారు. కిడ్నాప్ జరిగిన తీరును సునీత చెల్లెలు సుగుణనుఅడిగి తెలుసుకున్నారు. ఈ కిడ్నాప్ను తీవ్రంగాపరిగణిస్తున్నామని, నిందితులను పట్టుకుని తీరుతామని మంత్రిచెప్పారు. జిల్లాల్లో పోలీసులు అప్రమత్తంచేసినట్లు, పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక బృందాలునిందితుల కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్లుఆయన తెలిపారు.