వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌: తెహెల్కాడాట్‌కామ్‌ కుంభకోనం నేపథ్యంలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాలనిప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) నిర్ణయం తీసుకుంది. ఎఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నట్లు పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు మంగళవారం విలేకరులతోచెప్పారు. ఎఐసిసి పరిశీలకులుగాహైదరాబాద్‌ వచ్చిన భక్తచరణ్‌దాస్‌,రహ్మాన్‌ఖాన్‌ మంగళవారం రాష్ట్ర సీనియర్‌నాయకులతో సమావేశమై చర్చలు జరిపారనిఆయన చెప్పారు. వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి ఆందోళనను ఉధృతం చేస్తామనిసత్యనారాయణరావు చెప్పారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో ధర్నాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రానికివచ్చే కేంద్ర మంత్రులను ఎక్కడిక్కడ ఘెరావ్‌చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెహెల్కా కుంభకోణంలో చిక్కుకున్నవాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దుతు ఉపసంహరించుకోవాలనిఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడను డిమాండ్‌చేశారు. మద్దతు ఉపసంహరించుకోకపోతేవాజ్‌పేయి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలనుచంద్రబాబుపై చేయాల్సి వస్తుందని ఆయనఅన్నారు. తెహెల్కా వీడియో టేప్‌లే ప్రభుత్వం తప్పుచేసిందనడానికి సాక్ష్యాలని, ఇక ఈ కుంభకోణంపైవిచారణ జరిపి కొత్తగా తేల్చాల్సిందేం వున్నదనిఆయన అన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెహెల్కాడాట్‌కామ్‌ కుంభకోనం నేపథ్యంలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాలనిప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) నిర్ణయం తీసుకుంది. ఎఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నట్లు పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు మంగళవారం విలేకరులతోచెప్పారు.

ఎఐసిసి పరిశీలకులుగాహైదరాబాద్‌ వచ్చిన భక్తచరణ్‌దాస్‌,రహ్మాన్‌ఖాన్‌ మంగళవారం రాష్ట్ర సీనియర్‌నాయకులతో సమావేశమై చర్చలు జరిపారనిఆయన చెప్పారు. వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి ఆందోళనను ఉధృతం చేస్తామనిసత్యనారాయణరావు చెప్పారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో ధర్నాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రానికివచ్చే కేంద్ర మంత్రులను ఎక్కడిక్కడ ఘెరావ్‌చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తెహెల్కా కుంభకోణంలో చిక్కుకున్నవాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దుతు ఉపసంహరించుకోవాలనిఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడను డిమాండ్‌చేశారు. మద్దతు ఉపసంహరించుకోకపోతేవాజ్‌పేయి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలనుచంద్రబాబుపై చేయాల్సి వస్తుందని ఆయనఅన్నారు. తెహెల్కా వీడియో టేప్‌లే ప్రభుత్వం తప్పుచేసిందనడానికి సాక్ష్యాలని, ఇక ఈ కుంభకోణంపైవిచారణ జరిపి కొత్తగా తేల్చాల్సిందేం వున్నదనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X