వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడేజాపిటీషన్‌పై విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల దరిమిలా తనపై బిసిసి తీసుకున్న చర్యలను సవాలు చేస్తూప్రముఖ క్రికెటర్‌ అజయ్‌ జడేజా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను ఢిల్లీ కోర్టు మే తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పై మాధవన్‌ నివేదిక ఆధారంగా తనను అయిదేళ్ల పాటు టెస్ట్‌ క్రికెట్‌నుంచి బహిష్కరించడాన్ని, సిబిఐ నివేదిక ఆధారంగా అర్జున్‌ అవార్డు వాపస్‌ ఇవ్వాల్సిందిగా కేంద్రం కోరడాన్ని జడేజా సవాలు చేశారు. ఈ పిటీషన్లపై కోర్టు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వడానికి మరికొంత గడవు కావాలని బిసిసిఐ, కేంద్ర ప్రభుత్వం కోరాయి. బిసిసిఐ, కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు కేసును మే 9 వతేదీకి వాయిదా వేస్తున్నట్టుగాప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X