వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతికి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కెఆర్ నారాయణన్కు ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం నాడు శస్త్ర చికిత్స జరిగింది.పిత్తాశయంలో రాళ్లతో బాధపడుతున్న కెఆర్ నారాయణన్కు గంగారామ్ ఆస్పత్రిలో డాక్టర్ల బృందం శస్త్ర చికిత్స చేసి రాళ్లను తొలిగించింది.
చికిత్స
తర్వాత
ఆయన
కులాసాగానే
వున్నారని
డాక్టర్లు
ప్రకటించారు.
కాగా
ఆస్పత్రిలో
వున్న
సమయంలో
రాష్ట్రపతి
సందర్శకులను
ఎవరినీ
కలుసుకోరని
రాష్ట్రపతి
భవన్
ఒక
ప్రకటనలో
తెలియజేసింది.
Story first published: Thursday, March 29, 2001, 23:53 [IST]