వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎండిఎంకెతో డిఎంకెతెగదెంపులు
చెన్నై: తమిళనాడులో జాతీయప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నిట్టనిలువునాచీలిపోయింది. అధికార డిఎంకె ఎండిఎంకెతోతెగదెంపులు చేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తుకుగండిపడింది. తమ తుది జాబితాను ఆదివారంవిడుదల చేయనున్నట్లు డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రిఎం. కరుణానిధి శనివారం ఇక్కడ చెప్పారు.
తమకు కోరినన్ని సీట్లు, కోరిననియోజకవర్గాలు ఇస్తామని హామీ ఇచ్చిన డిఎంకె ఆహామీని నిలబెట్టుకోదని ఎండిఎంకె విమర్శించింది. అయితే,తాము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని డిఎంకెఅంటోంది. పైగా ఎండిఎంకె తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారంచేస్తోందని, ఎండిఎంకెకు తన పార్టీకార్యకర్తలపై అదుపు లేదని డిఎంకె విమర్శిస్తోంది.
Story first published: Saturday, March 31, 2001, 23:53 [IST]