వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ పై త్వరలోచర్చలు
న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపైత్వరలో కేంద్రప్రభుత్వం కాశ్మీరీ సంస్థలతో,వేర్పాటువాద గ్రూప్ లతో చర్చలుజరపనుందని కేంద్రహోంశాఖ మంత్రిఎల్.కె.అద్వానీ వెల్లడించారు. మే మొదటి వారంలోచర్చలు జరిపే అవకాశముందని ఆయన తెలిపారు. అయితే ఈచర్చల్లో పాకిస్థాన్ కు స్థానం ఉండదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో పాక్ తో ఎలాంటి చర్చలు జరపబోమనిఅద్వానీ స్పష్టం చేశారు.
Comments
Story first published: Sunday, April 1, 2001, 23:53 [IST]