వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ పై త్వరలోచర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాశ్మీర్‌ అంశంపైత్వరలో కేంద్రప్రభుత్వం కాశ్మీరీ సంస్థలతో,వేర్పాటువాద గ్రూప్‌ లతో చర్చలుజరపనుందని కేంద్రహోంశాఖ మంత్రిఎల్‌.కె.అద్వానీ వెల్లడించారు. మే మొదటి వారంలోచర్చలు జరిపే అవకాశముందని ఆయన తెలిపారు. అయితే ఈచర్చల్లో పాకిస్థాన్‌ కు స్థానం ఉండదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో పాక్‌ తో ఎలాంటి చర్చలు జరపబోమనిఅద్వానీ స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X