వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్ష్మణ్చేసింది తప్పే: అద్వానీ
న్యూఢిల్లీ: తెహల్కసిబ్బంది అందజేసిన డబ్బును తీసుకోవడం ద్వారా బంగారు లక్ష్మణ్ తప్పుచేశారనికేంద్రహోంశాఖ మంత్రి ఎల్.కె.అద్వానీ అన్నారు. అయితే పార్టీ కోసండబ్బు తీసుకోవడం అనేది సాధారణమేననిఆయన వ్యాఖ్యనించారు. అది అన్నీ పార్టీలు చేసే పనేననిఆయన తెలిపారు.
డబ్బుతీసుకొని పార్టీ ఖాతాలోజమచేయకపోవడమే లక్ష్మన్ చేసిన తప్పనిఅద్వానీ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. బిబిసిహార్డ్ టాక్ అనే కార్యక్రమం కోసం కరణ్ థాపర్అద్వానీని ఇంటర్వ్యూ చేశారు. బుధవారం ప్రసారంఅయ్యే ఈ ఇంటర్వ్యూలో- తెహల్క టేపులపైతొలిసారిగా బంగారు లక్ష్మణ్ ను బహిరంగంగా తప్పుపట్టారు. అయితేదీన్నీ ఆధారం చేసుకొని లక్ష్మణ్ ను తన రాజ్యసభసభ్యత్వానికి రాజీనామా చేయవలిసిందిగా కోరమనిఆయన స్పష్టం చేశారు.
Comments
Story first published: Sunday, April 1, 2001, 23:53 [IST]