వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌డిఎ పతనం తథ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: త్వరలో జరుగనున్న అయిదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో తహల్కా టేపులే ప్రధాన ప్రచారాంశంగా వుంటాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చెప్పారు. అయిదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారంనాడు సమావేశం అవుతుందని ఆయన చెప్పారు.

ఎన్‌డిఎ నేతలు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని వారి మధ్య వున్న విభేదాలు వారి మాటలను బట్టే తెలుస్తున్నదని కోట్ల పేర్కొన్నారు. మరో ఏడాది కంటే మించి ఎన్‌డిఎ సర్కారు కొనసాగడం అసాధ్యమని ఆయన జోస్యం చెప్పారు.
ముందుగా కేరళ, అస్సాం రాష్ట్రాల ఎన్నికల జాబితాను ఖరారు చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X