వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర సిబ్బందికి43 శాతం డి.ఎ.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃకేంద్ర ప్రభుత్వ సిబ్బందికి రెండు శాతం అదనపు డి.ఎ. ఇవ్వాలని మంగళవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ అదనపు డి.ఎ. ని 2001 జనవరి నుంచి అమలు చేస్తుంది. పెన్షనర్లకు కూడా ఈపెరుగుదల వర్తిస్తుంది.

ఈ పెంపుదలతో డి.ఎం. శాతం 41 నుంచి 43కు పెరుగుతుంది. దీనివల్ల ఖజానాకు 795 కోట్ల రూపాయల భారం పెరుగుతుంది. దీనితో పాటు పలు కీలకఅంశాలపై కేంద్ర క్యాబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X