వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్ర సిబ్బందికి43 శాతం డి.ఎ.
న్యూఢిల్లీఃకేంద్ర ప్రభుత్వ సిబ్బందికి రెండు శాతం అదనపు డి.ఎ. ఇవ్వాలని మంగళవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ అదనపు డి.ఎ. ని 2001 జనవరి నుంచి అమలు చేస్తుంది. పెన్షనర్లకు కూడా ఈపెరుగుదల వర్తిస్తుంది.
ఈ
పెంపుదలతో
డి.ఎం.
శాతం
41
నుంచి
43కు
పెరుగుతుంది.
దీనివల్ల
ఖజానాకు
795
కోట్ల
రూపాయల
భారం
పెరుగుతుంది.
దీనితో
పాటు
పలు
కీలకఅంశాలపై
కేంద్ర
క్యాబినెట్
సుదీర్ఘంగా
చర్చించింది.
Comments
Story first published: Tuesday, April 3, 2001, 23:53 [IST]