వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పీపుల్స్ ఫ్రంట్ ప్రజాఉద్యమం
న్యూఢిల్లీ: వామపక్ష పార్టీల సారథ్యంలో ఏర్పడిన పీపుల్స్ ఫ్రంట్ త్వరలోనే దేశవ్యాప్తంగా ఎన్డిఎ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టుగా ఫ్రంట్ నేతలు చెప్పారు. తహల్కా పై ప్రభుత్వం చేస్తున్న వాదనలను వారు తోసిపుచ్చారు.
ప్రభుత్వానికి
ఒక్క
రోజు
కూడా
అధికారంలో
సాగే
హక్కు
లేదని
వారు
చెప్పారు.
బుధవారం
నాడు
ఢిల్లీలో
జ్యోతిబసు
సారథ్యంలో
సమావేశమైన
ఫ్రంట్
నేతలు
భవిష్యత్
కార్యక్రమంపై
మంతనాలు
జరిపారు.
ఈ
సమావేశానికి
వామపక్షాల
నేతలు,
సమాజ్వాది
పార్టీ
నేత
ములాయం
సింగ్
యాదవ్
హాజరయ్యారు.
Comments
Story first published: Tuesday, April 3, 2001, 23:53 [IST]