సుబ్బారావుకేసులో ముగ్గురు అరెస్టు
సుబ్బారావు
హత్య
కేసులో
ముగ్గురు
అరెస్టు
న్యూఢిల్లీ:
రష్యాలో
ఈ
మధ్య
జరిగిన
ప్రవాసాంధ్ర
వ్యాపారి
సుబ్బారావు
దంపతుల
హత్యకు
సంబంధించి
రష్యా
పోలీసులు
ముగ్గురు
వ్యక్తులను
అరెస్టు
చేశారు.
నిందితుల్లో
ఒకరైన
శ్రీనివాస్
అనే
వ్యక్తి
సుబ్బారావుకు
చెందిన
పొగాకు
కంపెనీ
మాజీ
ఉద్యోగి
కాగా
మరో
ఇద్దరు
రష్యాలోని
మెడికల్
కాలేజీ
విద్యార్ధులను
తెలిసింది.
ఈ
ముగ్గురు
నిందితులు
భారతీయులే.
కొద్ది
రోజుల
క్రితమే
అరెస్టయిన
సుబ్బారావు
ఇంటరాగేషన్లో
ఇచ్చిన
సమాచారం
ఆధారంగా
మిగిలిన
ఇద్దరిని
కూడా
అరెస్టు
చేశారు.
సుబ్బారావు
దంపతులను
హత్య
చేసింది
తామేనని
వారు
అంగీకరించినట్టుగా
పోలీసులు
చెప్పారు.సుబ్బారావు
క్రెడిట్
కార్డుపై
టికెట్
కొని
ఇండియా
పారిపోవడానికి
ప్రయత్నిస్తుండగా
శ్రీనివాస్
పోలీసులకు
చిక్కాడు.
శివాని
టొబాకో
ఇంటర్నేషనల్
సంస్థ
యజమాని
సుబ్బారావు
ఆయన
అర్ధాంగి
హిమబిందు
హత్యకు
గురైన
విషయం
రెండు
మూడు
రోజుల
తర్వాత
బయటపడిన
విషయం
విదితమే.
అటు
రష్యాలోనూ
ఇటు
భారత్లోనూ
సంచలనం
సృష్టించిన
ఈ
కేసును
రష్యా
పోలీసులు
ప్రతిష్టాత్మకంగా
తీసుకుని
పరిశోధన
జరిపారు.
పట్టుబడిన
నిందితులకు
గతంలో
కూడా
కొన్ని
నేరాలతో
సంబంధం
వున్నట్టుగా
వెల్లడయిందని
పోలీసులు
చెబుతున్నారు.