వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాలకు బిజెపి దూరంః జానా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తెహల్కా వ్యవహారంపై బిజెపి అనుసరిస్తున్న వ్యూహం సరైనదే అని బిజెపి అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి అన్నారు. తమ పార్టీ తెహల్కా వీడియో టేపుల సంక్షోభాన్ని సమర్థంగా తిప్పికొట్టిందని ఆయన గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. మైనారిటీలను భారతీయ జనతా పార్టీకి చేరువగా తీసుకరావాలనే మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ విధానాన్ని తాను కూడా అనుసరిస్తానని జానా కృష్ణమూర్తి చెప్పారు.

బిజెపి వివాదాస్పద అంశాల జోలికి మాత్రం పోదని ఆయన చెప్పారు. అయోధ, మధుర వంటి వివాదాస్పద అంశాలు బిజెపి ఎజెండాలో వున్నాయంటూ బంగారు లక్ష్మణ్‌ వంటి నేతలు గతంలో ప్రకటించారు. అయితే తెహల్కా వ్యవహారం అనంతరం బిజెపి ప్రతిష్ఠ అంతంత మాత్రంగా మారడంతో వివాదాస్పద అంశాల జోలికి పోతే మొదటికే మోసం వస్తుందనే భయంతో వాటికి దూరంగా వుంటున్నట్లు జానా ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X