వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసెట్‌ అభ్యర్ధులకు వసతి సౌకర్యాలు

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షకు హాజరువుతున్న పొరుగు రాష్ట్రాల విద్యార్ధుల కోసం కర్ణాటక టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.

వచ్చే నెల 16,17 తేదీల్లో బెంగుళూరు, మైసూరు, బెల్గామ్‌ నగరాల్లో కెసెట్‌ఎగ్జామ్‌ జరుగుతుంది. ఈ పరీక్షలకు హాజరవుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు బోర్డింగ్‌, లాడ్జింగ్‌ సౌకర్యాలను సమకూర్చాలని అదే విధంగా లాడ్జింగ్‌నుంచి పరీక్ష కేంద్రం వరకు రవాణా సౌకర్యం సమకూర్చాలని టూరిజం శాఖ నిర్ణయించింది. అయితే ఏప్రిల్‌ 25 తేదీలోగా రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్ధులకు మాత్రమే ఈ వసతులను సమకూర్చడం సాధ్యం అవుతుందని కూడా టూరిజం శాఖ తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X