వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌నకు చెందిన ముగ్గురు నక్సలైట్లు మరణించారు. జిల్లాలోని కడెం సమీపంలోని అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టుగా సమాచారం వచ్చింది. అయితే మరణించిన నక్సలైట్ల వివరాలు మాత్రం తెలియరాలేదు.

నక్సలైట్ల అలకిడికి సంబంధించి తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు గాలింపు జరుపుతుండగా నక్సలైట్లు ఎదురయ్యారని తెలిసింది. పోలీసులను చూసిన నక్సలైట్లు కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X