వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడలో నకిలీ జండుబామ్ ముఠా
విజయవాడః కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ చెబితే కాదేదీ నకిలీకి అనర్హం అని రుజువు చేసిన ఓ ఘరానా ముఠానువిజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ కేంద్రంగా నకిలీ జండుబామ్ ను తయారు చేసివిక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు మంగళవారంఅరెస్టు చేశారు. వీరి నుంచి మూడున్నర కోట్ల రూపాయలవిలువైన యంత్రాలు, నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారంటే ఈ రాకెట్ ఎంతగా పాతుకుపోయిందోఅర్థం చేసుకోవచ్చు.
విజయవాడలో
నకిలీ
జండుబామ్
తయారీకి
ఏకంగా
ఒక
చిన్న
ఫ్యాక్టరీపెట్టుకొని
నడుపుతున్న
బడా
ముఠాను
పట్టుకున్నట్లువిజయవాడ
కమిషనర్
లాక్టకియా
చెప్పారు.
ఇప్పటి
వరకు
ఈ
ముఠా
2
కోట్ల
రూపాయల
నకిలీ
జండుబామ్
ను
మార్కెట్
లో
చెలామణి
చేసిందని
ఆయన
చెప్పారు.
ఈ
నకిలీ
జండుబామ్
హోరుతో
ఆంధ్ర
రాష్ట్రంలోఅసలైన
జండుబామ్
విక్రయాలు
20
కోట్లనుంచి
15
కోట్లకు
పడిపోయాయి.
Comments
Story first published: Tuesday, April 10, 2001, 23:53 [IST]