వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ భూకంప బాధితుల ర్యాలీ
అహ్మదాబాద్: తమకు పునరావాసంకల్పించడంలో కేశూభాయ్ పటేల్ ప్రభుత్వంవిఫలమైందంటూ గుజరాత్ భూకంప బాధితులు గురువారం ర్యాలీనిర్వహించారు. ఈ ర్యాలీ అంజార్ నుంచి గుజరాత్ రాజధానిఅహ్మదాబాద్ వరకు సాగింది.
గుజరాత్లోని అంజార్, భుజ్,కచ్, తదితర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించి 71 రోజులుగడుస్తున్నాయి. ఇప్పటికీ తమకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోలేదని బాధితులువిమర్శిస్తున్నారు. తమ పునరావాసానికి ప్రభుత్వం ఏవిధమైన ప్యాకేజీ ప్రకటించలేదని ర్యాలీ పాల్గొన్నవారుచెప్పారు.
Comments
Story first published: Thursday, April 12, 2001, 23:53 [IST]