వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాలపై వెంకయ్య రుసరుస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్థానిక సంస్థలకుఅధికారాలను బదలాయించడంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయనికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడువిమర్శించారు.

రంగారెడ్డి జిల్లాలో ఆయన గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక సంస్థలకుఅధికారాలు బదలాయించే విషయమై చర్చించడానికిఅఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుఆయన తెలిపారు. స్వయం సహాయక గ్రూప్‌లకుమే నెలలో హైదరాబాద్‌లో ఒక వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని కూడాఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X