వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రాలపై వెంకయ్య రుసరుస
హైదరాబాద్: స్థానిక సంస్థలకుఅధికారాలను బదలాయించడంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయనికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడువిమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో ఆయన గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక సంస్థలకుఅధికారాలు బదలాయించే విషయమై చర్చించడానికిఅఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుఆయన తెలిపారు. స్వయం సహాయక గ్రూప్లకుమే నెలలో హైదరాబాద్లో ఒక వర్క్షాప్ నిర్వహిస్తామని కూడాఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, April 12, 2001, 23:53 [IST]