వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెన్సెక్స్ మరో 141 పాయింట్ల పతనం
ముంబాయి: స్టాక్మార్కెట్లలో షేర్ల ధరల భారీ పతనం గురువారం నాడు కూడా కొనసాగింది. తో 3184 పాయింట్ల సరికొత్త కనిష్ట స్థాయిని తాకింది. జీ టెలీ, సత్యం, ఎస్ఎస్ఐ, హిమాచల్ ఫ్యూచరిస్టిక్, హెచ్సిఎల్ 16 శాతం చొప్పున నష్టపోయాయి. ఇన్పోసిస్, గ్లోబల్ టెలీ. ఎన్ఐఐటి తో పాటు రిలయన్స్, రాన్బాక్సీ, టిస్కో గణనీయంగా నష్టపోయాయి. సిమెంట్ షేర్లకు మాత్రం స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది.
Comments
Story first published: Thursday, April 12, 2001, 23:53 [IST]