వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అయోధ్య పై కాంగ్రెస్కు బీజేపీ సవాల్
న్యూఢిల్లీ: అయోధ్య వ్యవహారంపై హోం మంత్రి ఎల్కె అద్వానీ జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని బీజేపీ గట్టిగా సమర్థించింది. చారిత్రక వాస్తవాల ఆధారంగా అద్వానీ తన వాంగ్మూలాన్ని ఇచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి మాథుర్ శుక్రవారం నాడు ప్రకటించారు.
దమ్ముంటే
అయోధ్యలోని
వివాదాస్పద
స్థలంలో
మసీదు
నిర్మిస్తామని
కాంగ్రెస్
ప్రకటించాలని
ఆయన
సవాలు
విసిరారు.
అయోధ్యలోని
కట్టడంతో
అనేక
దశాబ్దాలుగా
ముస్లీంలు
ప్రార్థనలు
జరపడం
లేదనే
మాట
ఎంత
నిజమో
అక్కడ
రాముని
విగ్రహానికి
హిందువులు
దైనందిన
పూజలు
నిర్వహిస్తున్నారనే
మాట
అంత
నిజమని
ఆయన
స్పష్టం
చేశారు.
అద్వానీ
ప్రకటనపై
కాంగ్రెస్
విమర్శలను
ఆయన
తూర్పారబట్టారు.
Comments
Story first published: Friday, April 13, 2001, 23:53 [IST]