వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢాకాలో బాంబు పేలి 9మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో శనివారంఉదయం రెండు శక్తివంతమైన బాంబులు పేలి తొమ్మిదిమంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు.గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగావుంది. బెంగాలీ నూతన సంవత్సరంకార్యక్రమంలో ఈ బాంబు పేలింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X