వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢాకాలో బాంబు పేలి 9మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శనివారంఉదయం రెండు శక్తివంతమైన బాంబులు పేలి తొమ్మిదిమంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు.గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగావుంది. బెంగాలీ నూతన సంవత్సరంకార్యక్రమంలో ఈ బాంబు పేలింది.
Comments
Story first published: Saturday, April 14, 2001, 23:53 [IST]