వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయాలకుమారన్ స్వస్తి
చెన్నై: తాను రాజకీయాలకుస్వస్తి చెప్పనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి,డిఎంకె నాయకుడు మురసోలి మారన్ శనివారంఉదయం చెన్నైలో ప్రకటించారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలుమరికొద్ది రోజుల్లో జరుగనున్న నేపద్యంలోమారన్ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.ఆయన గత కొద్ది కాలంగా అసంతృప్తితో వున్నట్టు ప్రచారంజరుగుతోంది. అయితే, తాను అనారోగ్య కారణాల వల్లక్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టుప్రకటించారు. ఇటీవలే ఆయన హృద్రోగానికి చికిత్సచేయించుకున్నారు.
Comments
Story first published: Saturday, April 14, 2001, 23:53 [IST]