వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసిసి దాడి: 14మంది బలి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో శనివారంఉదయం మావోయిస్టు కమ్యునిస్ట్‌ సెంటర్‌ (ఎంసిసి)తీవ్రవాదులు మరోసారి పంజా విసిరారు. వారు జరిపినదాడిలో 14 మంది మృతి చెందారు. హజారీబాగ్‌కు 80 కిలోమీటర్లదూరంలోని ఓ కుగ్రామంలో ఈ సంఘటనజరిగింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎంసిసితీవ్రవాదులు విరుచుకుపడి ఒకే కుటుంబానికిచెందిన 14 మందిని హతమార్చారు.

హత్యాకాండ అనంతరంతీవ్రవాదులు గుడిసెలకు నిప్పంటించటంతో ఓ 18 ఏళ్ల యువతిసజీవదహనమయ్యింది. ఈ సంఘటనతోఆగ్రహించిన గ్రామస్తులు గ్రామంలోకి అధికారులు,నాయకులనెవరినీ అనుమతించటంలేదు. ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండి గ్రామాన్నిసందర్శించేంతవరకూ శవాలను కదలనియ్యమని గ్రామస్తులు భీష్మించుకుకూర్చున్నారు. సంఘటనకు పాల్పడినతీవ్రవాదులకోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టుసమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X