వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మే నెలాఖరున ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్:ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలనుమే నెలాఖారులోగా విడుదల చేసేందుకు రాష్ట్రఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ఆదివారంనాడు ప్రారంభమైంది. దాదాపు 9 లక్షల 65వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలురాశారు.
సెప్టెంబర్లో సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించడానికి బదులు ఆడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలనిర్వహణకు ఇంటర్మీడియ్ బోర్డు సన్నాహాలుచేస్తోంది. ఈ సారి జూన్లో ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలుజరుగుతాయి. వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులువిద్యాసంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వార్షిక పరీక్షల ఫలితాలు ప్రకటించిన 20 రోజుల లోగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించాలనేది బోర్డు ఆలోచన.
Comments
Story first published: Sunday, April 15, 2001, 23:53 [IST]