వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంతం నెగ్గించుకున్నకరుణాకరన్
త్రివేండ్రం: కాంగ్రెస్ వృద్ధనాయకుడు కరుణాకరన్ ఎట్టకేలకు తన పంతంనెగ్గించుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తనవర్గానికి అదనంగా మరో మూడు సీట్లు ఇవ్వనందుకుఆగ్రహిచిన కరుణాకరన్ సిడబ్ల్యూసిసభ్యత్వానికి రాజీనామా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా తన అభ్యర్ధులనునిలబెడుతానని ప్రకటించారు.దీంతో ఖంగుతిన్నసోనియా మంతనాలకోసం మోతీలాల్ వోరా, గులాంనబిఆజాద్లను త్రివేండ్రం పంపింది. కరుణాకరన్ఎంతకూ తన పంతంవీడకపోవటంతో మరో దారిలేక అధిష్టానందిగివచ్చింది. ఆంటోని వర్గానికి కేటాయించిన మూడుసీట్లను తిరిగి కరుణాకరన్ వర్గానికి కేటాయించిఆయనను శాంత పరచింది.
Comments
Story first published: Sunday, April 15, 2001, 23:53 [IST]