వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాండిచ్చేరిలోబెడిసిన పొత్తు
చెన్నై: అన్నాడిఎంకె, కాంగ్రెస్- టిఎంసిల మధ్యపాండిచ్చేరిలో ఎన్నికల పొత్తు కుదరలేదు.తమిళనాడులో ఏర్పడిన పొత్తు పాండిచ్చేరిలో మాత్రంవిఫలమయ్యింది.
జయలలిత ఒంటరిగా 20 స్ధానాలకు తన అభ్యర్ధులనుప్రకటించింది. దీంతో జయలలితతో సంబంధంలేకుండావామపక్షాలను కలుపుకుని ఎన్నికల బరిలో దిగేందుకు కాంగ్రెస్- టిఎంసి కూటమిప్రయత్నాలు ప్రారంభించింది.
Comments
Story first published: Sunday, April 15, 2001, 23:53 [IST]