కృష్ణగిరిలో జయ నామినేషన్
చెన్నై: అన్నాడిఎంకె అగ్రనేత జయలలిత తమిళనాడులోని కృష్ణగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోమవారం నాడు తమ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం నాడు ఆమె అండిపత్తి నియోజకవర్గం నుంచి కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన అర్హతపై వివాదం కోర్టుల్లో పెండింగ్లో వున్నప్పటికీ రెండు నియోజకవర్గాలనుంచి నామినేషన్ దాఖలు చేయాలని ఆమె నిర్ణయించారు.
జయ
అర్హత
విషయం
ఎన్నికల
కమిషన్
నిర్ణయించాలని
న్యాయస్థానాలు
పేర్కొనగా,
న్యాయస్థానాలదే
ఈ
విషయంలో
తుది
నిర్ణయమని
సోమవారం
నాడు
ఎన్నికల
కమిషన్
ప్రకటించింది.
మే
10
అసెంబ్లీ
ఎన్నికల
నిర్వహణ
వ్యవహారాన్ని
చర్చించడానికి
ఏర్పాటైన
ఎన్నికల
కమిషన్
సమావేశంలో
జయలలిత
ప్రస్తావన
కూడా
వచ్చింది.
ఈ
విషయంలో
తామేమీ
వ్యాఖ్యానించదల్చుకోలేదని
ప్రధాన
ఎన్నికల
కమిషనర్
గిల్
చెప్పారు.
ఇదిలా
వుండగా
జయలలిత
కేసులో
మద్రాస్
హైకోర్టు
తీర్పును
సవాలు
చేస్తూ
సిబిఐ
దాఖలు
చేసిన
పిటీషన్పై
విచారణను
సుప్రీం
కోర్టు
వాయిదా
వేసింది.
కేసులో
వాదప్రతివాదులకు
న్యాయస్థానం
నోటీసులు
జారీ
చేసింది.