వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆరుగురు మిలిటెంట్ల హతం
శ్రీనగర్: సోమవారం నాడుకాశ్మీర్లో భద్రతా దళాలు జరిపినకాల్పుల్లో ఆరుగురు మిలిటెంట్లు మృతిచెందారు. కలబాగ్ వద్ద మిలిటెంట్లు సరిహద్దునుదాటి భారత్తోకి ప్రవేశిస్తుండగా ఈ కాల్పులుజరిగాయి. ఈ సంఘటనలో భారీ మందుగుండుసామాగ్రి, ఆయుధాలను సైన్యం స్వాధీనపరుచుకుంది.
Story first published: Monday, April 16, 2001, 23:53 [IST]