వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు
హైదరాబాద్: గతంలో అర్ధంతరంగా నిలిచిపోయిన త్వరలోనే జరుగనున్నట్టుగా పిసిసి నేత సత్యనారాయణ రావు చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నుంచి ఈ మేరకు తమకు స్పష్టమైన ఆదేశాలు అందాయని ఆయన వెల్లడించారు.
ఈ
విషయం
కాంగ్రెస్
ప్రధాన
కార్యదర్శి
అంబికా
సోని
కూడా
తనకు
తెలియజేసిందని
ఆయన
చెప్పారు.
తాము
ఎన్నికల
నిర్వహణకు
సన్నద్ధంగా
వున్నామని
ఏ
క్షణంలోనైనా
ఎన్నికలు
నిర్వహిస్తామని
ఆయన
చెప్పారు.
జిల్లా
కాంగ్రెస్
కమిటీలకు
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీకి
జరగాల్సిన
ఎన్నికలు
గతంలో
అర్ధంతరంగా
నిలిచిపోయిన
విషయం
విదితమే.
Story first published: Tuesday, April 17, 2001, 23:53 [IST]