వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంట్ను సాగనివ్వం
న్యూఢిల్లీ: తహల్కా దోషులపై ప్రభుత్వం చర్య తీసుకునే వరకు పార్లమెంట్ కార్యకలాపాలను తమపార్టీ ముందుకు సాగనివ్వదని ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ విషయంలో తమ పార్టీ వైఖరి స్పష్టంగా వున్నదని ఆయన చెప్పారు.
ప్రభుత్వం
వత్తిడికి
తలవొగ్గి
ప్రశ్నోత్తరాల
సమయాన్ని
సజావుగా
సాగనిచ్చిన
ఇతర
ప్రతిపక్షపార్టీలను
ఆయన
విమర్శించారు.
తహల్కా
వ్యవహారం
తేలేదాకా
ప్రశ్నోత్తరాల
సమయాన్ని
సాగనివ్వడం
అర్ధం
లేదని
ఆయన
అన్నారు.
ఏ
ప్రశ్న
అడిగినా
అది
తహల్కా
మీదకే
వెళ్తుందని
ఆయన
చెప్పారు.
తహల్కా
విషయంలో
దోషులపై
చర్యతీసుకోని
పక్షంలో
ఈ
ప్రభుత్వాన్ని
ప్రశ్నలు
అడిగి
కూడా
ప్రయోజనం
లేదని
ఆయన
అన్నారు.
ప్రభుత్వాన్ని
అడిగే
ప్రశ్న
ఒక్కటేనని
తహల్కా
దోషులను
దేశంలోపలి
జైలుకు
పంపిస్తారా
లేక
దేశం
వెలుపల
జైలుకు
పంపిస్తారా
అని
ఆయన
వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Tuesday, April 17, 2001, 23:53 [IST]