వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గని ప్రమాదంలోముగ్గురు మృతి
అనంతరపూర్: అనంతపురంజిల్లాలో బుధవారం నాడు సంభవించిన గనిప్రమాదంలో ముగ్గరు బాల కార్మికులు మృతిచెందారు. పెద్దవడుగూరు మండలం క్రిష్ణపాడు గ్రామ సమీపంలోనిసుద్ద (సున్నం) గనిలో ఈ సంఘటన జరిగింది.సుద్ద గనిలోనుంచి నిరుపయోగమైన మట్టినివెలుపలకు తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
బూర్నగుంట
గ్రామానికిచెందిన
బాలకార్మికులు
విజయలక్ష్మి
(15),
పెన్న
ఓబులేశు
(16),
లలిత
(15)మరణించగా,
మరో
మరో
నలుగురు
గాయపడ్డారు.గాయపడిన
వారిలో
ఓబులయ్య,
రాజమ్మల
పరిస్ధితి
ఆందోళనకరంగావుంది.
Comments
Story first published: Thursday, April 19, 2001, 23:53 [IST]