వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గని ప్రమాదంలోముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతరపూర్‌: అనంతపురంజిల్లాలో బుధవారం నాడు సంభవించిన గనిప్రమాదంలో ముగ్గరు బాల కార్మికులు మృతిచెందారు. పెద్దవడుగూరు మండలం క్రిష్ణపాడు గ్రామ సమీపంలోనిసుద్ద (సున్నం) గనిలో ఈ సంఘటన జరిగింది.సుద్ద గనిలోనుంచి నిరుపయోగమైన మట్టినివెలుపలకు తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

బూర్నగుంట గ్రామానికిచెందిన బాలకార్మికులు విజయలక్ష్మి (15), పెన్న ఓబులేశు (16), లలిత (15)మరణించగా, మరో మరో నలుగురు గాయపడ్డారు.గాయపడిన వారిలో ఓబులయ్య, రాజమ్మల పరిస్ధితి ఆందోళనకరంగావుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X