వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జెఏసి ఆందోళన ఉదృతం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగుల, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటి (జెఏసి) జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో జెఏసి ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు గురువారం నాడు హైదరాబాద్లో ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని జెఏసి నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దశలవారీగా ఆందోళనను ఉదృతం చేస్తామని జెఏసి కన్వీనర్ బి. స్వామినాధన్ తెలిపారు.
Comments
Story first published: Thursday, April 19, 2001, 23:53 [IST]