జ్యోతిషంపై తీర్పు వాయిదా
హైదరాబాద్:విశ్వవిద్యాలయాల్లో
జ్యోతిష్య
శాస్త్రాన్ని
ఒక
కోర్సుగా
ప్రవేశపెట్టాలని
యుజిసి
తీసుకున్న
నిర్ణయాన్ని
సవాల్
చేస్తూ
ఆంధ్రప్రదేశ్
హై
కోర్టులో
దాఖలైన
రిట్పై
తీర్పును
గురువారం
నాడు
హైకోర్టు
వాయిదా
వేసింది.
కేంద్రప్రభుత్వం
తీసుకున్న
నిర్ణయంపై
దేశవ్యాప్తంగా
తీవ్ర
చర్చ
జరుగుతోంది.
ఈనేపద్యంలో
దీనిపై
ఆంధ్రప్రదేశ్
హై
కోర్టులో
రిట్
దాఖలైంది.
నిజానికి,
కేంద్రప్రభుత్వం
ఇవాళ
తీసుకున్న
నిర్ణయాన్ని
ఎన్టీఆర్
హయాంలో
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం
దశాబ్ధం
క్రితమేతీసుకుని
తెలుగువిశ్వవిద్యాలయంలో
జ్యోతిష
శాస్త్ర
విభాగాన్ని
ప్రారంభించింది.
ఇప్పటికీ
ఆ
విభాగంవిజయవంతంగా
కొనసాగుతూవుంది.
దేశ
వ్యప్తంగా
జ్యోతిష
శాస్త్రాన్ని
ఒక
కోర్సుగా
ప్రవేశపెట్టాలన్న
కేంద్ర
మానవ
వనరుల
శాఖ
ప్రతిపాదనను
30
యూనివర్శటీలుఅంగీకరించాయి.
అయితే
జ్యోతిష్యాన్ని
ఒక
మూఢనమ్మకంగా
భావిస్తున్న
ప్రముఖ
పాత్రికేయుడుకుష్వంత్
సింగ్,
విద్యారంగ
ప్రముఖులు
ప్రొఫెసర్
యశ్పాల్,
ఎం.జి.కె.మీనన్
లాంటి
వారు
ఈ
నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తున్నారు.