వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో హత్య,పది లక్షల లూటీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌నగరంలో పట్టపగలే ఓ బ్యాంకు ఉద్యోగిని హత్యచేసి,పదిలక్షల రూపాయలు దోచుకున్న సంఘటనబుధవారం నాడు జరిగింది. షంషీర్‌గంజ్‌ బ్రాంచినుంచి పదిలక్ష రూపాయలు తీసుకొస్తున్న మహేష్‌ కో- ఆపరేట్‌ బ్యాంక్‌ ఉద్యోగిదత్తాజీరావ్‌ బిరాదర్‌ (30)ని చైత్యపురిలోని బ్యాంకుకార్యాలయం ముందే దుండగులు హత్యచేసి 10 లక్షలరూపాయలు దోచుకుపోయారు.

దుండగులు కత్తులతోగుండెల్లో పొడవటంతో దత్తాజీరావ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.దుండగులను ప్రతిఘటించటానికి ప్రయత్నించినఆటోడ్రయివర్‌ మెయినుద్దీన్‌ను కూడాదుండగులు చితకబాది, అతని ఆటోలోనే ఉడాయించారు.

మృతి చెందిన దత్తాజీరావ్‌పది సంవత్సరాలక్రితం బతుకుదెరువుకోసంమహారాష్ట్ర నుంచి నగరాని కొచ్చాడు. చివరకు తనడ్యూటీలో భాగంగా దుండగుల చేతిలోబలయ్యాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X