వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌లో మళ్లీ తెహల్కా: వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గురువారం నాడు కూడా తెహల్కాఅంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రశ్నోత్తరాల సమయం ముగినవెంటనే కాంగ్రెస్‌, ఆర్‌జెడి సభ్యులు తెహల్కాఅంశాన్ని లేవనెత్తారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జెపిసి) తక్షణం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

జెపిసి ఏర్పాటు చేసేంతరకూ సభాకార్యక్రమాలనుసాగనివ్వ మంటూ కాంగ్రెస్‌, ఆర్‌జెడి సభ్యులు గొడవకు దిగటంతో సభ వాయిదా వేయక తప్పనిస్ధితి తలెత్తింది. ఎంత ప్రయత్నించినా సభ్యులు శాంతించకపోవటంతోస్వీకర్‌ జి.ఎం.సి బాలయోగి సభను రేపటికి వాయిదా వేశారు.

సభ వాయిదాపడిన అనంతరం స్వీకర్‌ బాలయోగి ప్రతిపక్షనేత సోనియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశవివరాలు తెలియాల్సివుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X