వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తణుకులో అందరూ విద్యావంతులే
ఏలూరు: రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతనుసాధించిన తొలి మున్సిపాలిటీగా పశ్చిమగోదావరి జిల్లా తణుకునిలిచింది. ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో సంబంధం లేకుండా ప్రజలనుంచి 2.5 లక్షలవిరాళాలు సేకరించి, ప్రజల భాగస్వామ్యంతో తణుకులో సంపూర్ణ అక్షరాస్యతనుసాధించగలిగామని చైర్పర్సన్ డాక్టర్ రేణుక తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంఅక్షర సంక్రాంతి కార్యక్రమాన్ని ప్రాంరభించటానిముందే
అంతర్జాతీయ అక్షరాస్యతాదినమైన సెప్టెంబర్ 8వ తేదీనే తాము తణుకులోఅక్షరాస్యతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆమె తెలిపారు.కార్య్రకమంలో సామాన్య ప్రజలకు కూడాభాగస్వమ్యం కల్పించడం వల్లే తామీ విజయంసాధించగలిగామని రేణుక వివరించారు.
Comments
Story first published: Thursday, April 19, 2001, 23:53 [IST]