వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
అనంతపురం:
అనంతపురం
జిల్లాలో
శుక్రవారం
నాడు
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
13
మంది
వ్యక్తులు
అక్కడికక్కడే
మరణించారు.
మరో
30
మంది
తీవ్రంగా
గాయపడ్డారు.
తాడిపత్రి
మండల
కేంద్రంలో
కూలీలతో
వెళ్లుతున్న
లారీ
బోల్తా
పడటంతో
ఈ
ప్రమాదం
జరిగిందని
అధికారులు
చెప్పారు.
ప్రమాదానికి
సంబంధించిన
పూర్తి
వివరాలు
ఇంకా
అందాల్సివుంది.
మృతులంతా
తాడిపత్రి
ప్రాంతానికి
చెందిన
కూలీలని
తెలిసింది.
Comments
Story first published: Friday, April 20, 2001, 23:53 [IST]