వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి మండల కేంద్రంలో కూలీలతో వెళ్లుతున్న లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సివుంది. మృతులంతా తాడిపత్రి ప్రాంతానికి చెందిన కూలీలని తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X