వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయ పోటీ అనుమానం
చెన్నై: అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానమే అంటున్నారు. జయలలిత నామినేషన్లపై నిర్ణయం సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులే తీసుకుంటారని ఈ విషయంలో తాము ఏలాంటి జోక్యం చేసుకోవడం లేదని తమిళనాడు ఎన్నికల కమిషనర్ శనివారం నాడు ప్రకటించడంతో ఈ వ్యవహారంలో ఉత్కంఠ మరింత పెరిగింది. నామినేషన్ల దాఖలు గడువు మరో రెండురోజుల్లు ముగుస్తున్నది.
గడువు
ముగిసిన
వెంటనే
రిటర్నింగ్
అధికారులు
నామినేషన్లను
స్క్రూటినీ
చేసి
పోటీలోని
అభ్యర్ధుల
జాబితాను
ప్రకటించాల్సివుంటుంది.
1997లో
జారీ
చేసిన
మార్గ
దర్శక
సూత్రాలకు
అనుగుణంగానే
తాము
అభ్యర్ధుల
నామినేషన్లను
స్క్రూటినీ
చేయాల్సిందిగా
ఆదేశాలు
జారీ
చేసినట్టు
కేంద్ర
ఎన్నికల
కమిషన్
చెబుతున్నది.
జయ
నామినేషన్
విషయం
పై
మాత్రం
నేరుగా
ఎవరూ
మాట్లాడటం
లేదు.
Comments
Story first published: Saturday, April 21, 2001, 23:53 [IST]